మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ నివాళి సీఎం రేవంత్ రెడ్డి డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఈ రోజు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించారు. By Nikhil 08 Aug 2024 in రాజకీయాలు ట్రెండింగ్ New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి