YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు

AP: వివేకాకు జగన్‌ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని అన్నారు సునీత. సీఎం జగన్ భార్య భారతి.. షర్మిలను లేదా నన్ను నరికేస్తుందో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చానని అన్నారు.

New Update
YS Sunitha : వైఎస్ భారతి నన్ను నరికేస్తుంది.. సునీత సంచలన వ్యాఖ్యలు

YS Bharati : వైఎస్‌ భారతిపై వివేకా కూతురు సునీత(YS Sunitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల(Pulivendula)లో సింగిల్‌ ప్లేయర్‌గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని అన్నారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్(CM Jagan) భార్య భారతి.. షర్మిల లేదా నన్ను నరికేస్తారో తెలియదని అన్నారు. సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలంటే అదొక్కటే అవకాశం అని పేర్కొన్నారు. వివేకాకు జగన్‌ను ఎదిరించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని అన్నారు. తనకు ఏమైనా జరుగుతుందనే పిల్లలకు వీలునామా రాసిచ్చాను అని సునీత తెలిపారు.

Also Read : జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు