రెండో సారి కూడా ఆ పని చేసే అమ్మాయితోనే డైరెక్టర్ క్రిష్ పెళ్లి..?

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఆమెకు కూడా ఇది రెండవ వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా క్రిష్ రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు.

New Update
krish director

krish director

Director krish:  డైరెక్టర్ క్రిష్ గమ్యం, వేదం, కంచె వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'కొండపొలం' అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన క్రిష్.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్  అనుష్క శెట్టి  ప్రధాన పాత్రలో  ‘ఘాటి ‘అనే సినిమా చేస్తున్నారు . ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇటీవలే అనౌన్స్ చేయడం జరిగింది. 'వేదం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. 

రెండో పెళ్ళికి సిద్దమైన క్రిష్ 

ఇది ఇలా ఉంటే డైరెక్ట్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఓ డాక్టర్ ను వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. అయితే ఆమెకు కూడా ఇది రెండో వివాహం అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు పెళ్లవగా.. భర్త నుంచి విడాకులు తీసుకున్నారని,  11ఏళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, క్రిష్ మొదటగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టర్. రమ్య అనే వైద్యురాలితో పెళ్లవగా .. కొన్నాళ్లకు  వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు.  

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?

Also Read : ఛీ..ఛీ.. స్కూల్‌లోనే టీచర్ పాడు పని!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment