ధర్మపురి అర్వింద్ కు పరామర్శ

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ రోజు పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన అర్వింద్ తండ్రి డీ.శ్రీనివాస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

New Update
ధర్మపురి అర్వింద్ కు పరామర్శ
Advertisment
Advertisment
తాజా కథనాలు