KCR: రంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి షురూ! TG: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడకు వెళ్లనున్నారు కేసీఆర్. మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. By V.J Reddy 23 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి BRS Chief KCR: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు కేసీఆర్. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడ బస్సు ద్వారా వెళ్లనున్నారు కేసీఆర్. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. #kcr-bus-yatra #kcr సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి