Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే.

New Update
Rahul Gandhi: రాహుల్ గాంధీపై హైకోర్టులో పిటిషన్

Rahul Gandhi Got Bail : పరువు నష్టం కేసు (Defamation Case) లో కాంగ్రెస్ (Congress) ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి బిగ్ రిలీఫ్ లభించింది.ఆయనకు బెంగళూరు సివిల్ కోర్టు (Bangalore Civil Court) బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీపై అసత్య ప్రచారాలు చేశారని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే.

Also Read : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి… అన్నీ మంచి శకునాలే!

Advertisment
Advertisment
తాజా కథనాలు