2018-2023 వరకు చెన్నై సూపర్కింగ్స్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన అంబటి రాయుడు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అందుబాటులో ఉండడన్న విషయం తెలిసిందే. అందుకే అతని రిప్లేస్మెంట్ కోసం రూ.8.4కోట్లు ఖర్చు పెట్టి యువ ఆటగాడు సమీర్ రిజ్వీని కొనుగోలు చేశామని CSK CEO విశ్వనాథన్ చెప్పారు.
ByTrinath
మీరు కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తూ.. అదే సమయంలో పాత ఫోన్ను విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఇన్స్టాక్యాష్, క్యాషిఫై, బుడ్లి, Olx....
ByTrinath
జనవరి 11నుంచి స్వదేశంలో అఫ్ఘాన్పై జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సూర్యకుమార్, రుతురాజ్, హార్దిక్ దూరం కానున్నారు. వరల్డ్కప్ సీజన్లో పాండ్యా గాయపడగా.. ఇటీవలి ముగిసిన దక్షిణాఫ్రికాపై సిరీస్లో సూర్యకు చీలమండ గాయమైంది. అటు రుతురాజ్ వేలు గాయం కారణంగా సిరీస్కు దూరం కానున్నాడు.
ByTrinath
కాంగ్రెస్ ఒడిలో కూర్చొని పలువురు రెజర్లు నిరసన చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ,మాజీ WFI చీఫ్ బ్రిజ్భూషణ్. రెజర్లతో పోరాడటానికి తాను ఉరి వేసుకోవాలా? అని ప్రశ్నించాడు. WFI చీఫ్గా బ్రిజ్ సన్నిహితుడు ఎన్నికను రెజర్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ByTrinath
ఇప్పటివరకు జగన్కు ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ రూటు మార్చినిట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్కు చెందిన....
ByTrinath
హిజాబ్ను నిషేధిస్తూ జారీ చేసిన గత ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ మండిపడింది. షరియా చట్టాలను తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు.
ByTrinath
పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడాన్ని గత(బీజేపీ) కర్ణాటక ప్రభుత్వం నిషేధించిన విధించిన విషయం తెలిసిందే. హిజాబ్ను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.
ByTrinath
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడో సమన్లు జారీ చేసింది. జనవరి 3న తమ ముందు హాజరు కావాలని కోరింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించింది.
ByTrinath
పిల్లలు బంగారు భవిష్యత్కు బాటలు వేస్తూ ట్యాబ్లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారని లోకేశ్పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్కు ఉంది కాబట్టే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ByTrinath
దక్షిణాఫ్రికాపై సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో సంజూశాంసన్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ సంజూ కెరీర్ను మలుపు తిప్పుతుందని లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సంజూ ఇప్పటివరకు వన్డేల్లో 14 ఇన్నింగ్స్లలో 56.67 సగటు, 99.61 స్ట్రైక్ రేట్తో 510 పరుగులు చేశాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rayudu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mobile-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-vs-afg-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/brijbhushan-sakshi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/prashanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/hijab-ban-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/hijab-ban-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-roja-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sanju-jpg.webp)