Modi: మోదీ వల్లే యుద్ధం ఆగిందట.. రాజ్‌నాథ్‌సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్!
ByTrinath

2022లో రష్యా-యుక్రెయిన్‌ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. Russia-Ukraine War

Suchana Seth: తండ్రి పోలికలతో కొడుకు.. ఆ కోపంతో చిన్నారిని హింసించి చంపిన సీఈవో!
ByTrinath

తన నాలుగేళ్ల కుమారుడును 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO సుచనా సేథ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. కొడుకు అచ్చం తండ్రి పోలికలతోనే ఉండడం సుచనాకు ఇష్టం లేదట. భర్తపై ఉన్న ద్వేషాన్ని నిత్యం కొడుకుపై సుచనా చూపించేదని సమాచారం.

Suchana Seth: ' భర్త నాకు నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ కావాలి..' షాకింగ్ విషయాలు!
ByTrinath

నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి సుచనా గురించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భర్త వెంకటరమణ నుంచి నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ పొందాలని సుచనా సేథ్‌ కోరినట్లు సమాచారం. తన భర్త వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉందని ఆమె పేర్కొన్నారు.

Kaleshwaram Project: రూ.50 వేల కోట్లను కొట్టేసిన మేఘా.. ఆ రూ.500 కోట్ల ఖర్చును ఎలా తప్పించుకుంది?
ByTrinath

2019 వరదల సమయంలో మేఘా సంస్థ కట్టిన బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించింది. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.50 వేల కోట్లు కొట్టేసిన మెఘా.. ఈ ఖర్చును తప్పించుకుంది.

Cricket: గ్రౌండ్‌లో విషాదం.. తలకు బాల్‌ తగిలి క్రికెటర్‌ మృతి!
ByTrinath

ముంబైలోని మాతుంగాలోని మేజర్ ధడ్కర్ మైదాన్‌లో విషాదకర ఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 52 ఏళ్ల వ్యక్తి తలపై క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జయేష్ సావ్లా.

Plastic Water Bottle: ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!
ByTrinath

ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువసేపు వాడితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Viral Video:  పేరుకు టాప్ రెస్టారెంట్‌..  బిర్యానీలో ఏమో బొద్దింకలు.. వీడియో వైరల్!
ByTrinath

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించే బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. గతంలో రాజేంద్రనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీలో బల్లి తోక కనిపించింది. ఇలా వరుస పెట్టి రెస్టారెంట్లలో కీటకాలు కనిపిస్తున్నాయి. అటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.

MakeUp Artist Row: 'టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తా..' ఓయో రూమ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌పై జూ.ఆర్టిస్ట్‌ అఘాయిత్యం!
ByTrinath

టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ని ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ మోసం చేశాడు. యూసుఫ్‌గూడాలోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు . తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశారు. మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు.

Crime News: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!
ByTrinath

వారం వ్యవధిలో.. దేశంలో రెండు హైప్రొఫైల్ హత్య కేసులు నమోదయ్యాయి. జనవరి 3న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవగా.. తాజాగా సుచనా సేథ్‌ తన కుమారుడిని చంపేశారు. ఈ రెండు కేసులను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు.

Advertisment
తాజా కథనాలు