author image

srinivas

By srinivas

India vs England : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ నిర్వహించబోతున్నట్లు బీసీసీఐ, ఈసీబీ ప్రకటించాయి. ఈ మేరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫోర్త్ స్టేజ్‌లో భాగంగా 2025 జూన్‌ 20తో మొదలై ఆగస్ట్ 4న ముగుస్తుందని తెలిపారు.

By srinivas

'మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యువ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By srinivas

Maoists : కోవర్టులపై మావోయిస్టు పార్టీ ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసు బలగాలకు తమ సమాచారం అందిస్తున్న వారిని హతమారుస్తోంది.

By srinivas

కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తమ లైంగిక వాంఛలను కంట్రోల్ చేసుకోవాలంటూ కోల్‌కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisment
తాజా కథనాలు