Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో మరో కొత్త సేల్ మావా.. గూగుల్ ఫోన్‌పై రూ.25వేల భారీ తగ్గింపు..!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో గూగుల్ పిక్సెల్ 9 మొబైల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అసలు ధర రూ. 79,999 ఉండగా బ్యాంక్ ఆఫర్లతో రూ.54,249కే లభిస్తుంది. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

రియల్‌మీ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. తగ్గేదే లే
BySeetha Ram

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. వెబ్ స్టోరీస్

రప్పా రప్పా.. రూ.20వేల లోపు కిక్కిచ్చే 5జీ స్మార్ట్‌ఫోన్లు..
BySeetha Ram

దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు. Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. వెబ్ స్టోరీస్

Wife Killed Husband: తెలంగాణలో సంచలనం.. తాగొచ్చిన భర్తను కర్రతో కొట్టి హతమార్చిన భార్య
BySeetha Ram

మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. నల్గొండ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Woman Steals Gold Necklace: లైవ్ వీడియో.. రూ.6 లక్షల నెక్లెస్‌ను క్షణాల్లో కొట్టేసిన మహిళ
BySeetha Ram

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగల దుకాణంలో, దంపతులు కస్టమర్లుగా నటించి రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా దొంగిలించారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Flipkart Offers: ఇవాళే లాస్ట్.. ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలపై భారీ ఆఫర్లు..!
BySeetha Ram

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నేటితో ఆఫర్లు ముగుస్తున్నాయి. మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | Short News

Chhannulal Mishra: పద్మవిభూషణ్ గ్రహీత స్టార్ సింగర్ కన్నుమూత
BySeetha Ram

ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ ఛన్నులాల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. Latest News In Telugu | సినిమా | నేషనల్ | Short News

ICC T20I rankings 2025: టీమిండియా చిరుతలు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రికార్డుల సునామీ..
BySeetha Ram

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌2025లో భారత ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అభిషేక్ శర్మ 931 రేటింగ్ పాయింట్లతో బ్యాటింగ్‌లో నెం.1 స్థానం నిలబెట్టుకున్నాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

T20 Player Rankings 2025: ఆడు మగాడ్రా బుజ్జి.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ..
BySeetha Ram

టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 931 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ (909) రికార్డును బద్దలు కొట్టి.. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Thunderstorm: పిడుగుపాటు విధ్వంసం.. తండ్రి, కొడుకు సహా 7 మంది మృతి
BySeetha Ram

UP ఫతేపూర్లో ఉరుములు, మెరుపుల విధ్వంసం తీవ్ర విషాదాన్ని నింపింది. పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందగా, వారిలో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు