హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
మాజీ ప్రధాన మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByNikhil
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ | Short News | Latest News In Telugu రాజకీయాలు | కరీంనగర్
ByNikhil
మేఘా సంస్థకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ ఫైల్స్ ఇవ్వాలని మేఘాతో పాటు BHEL, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్
ByNikhil
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
ByNikhil
నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByNikhil
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. hort News | Latest News In Telugu | నేషనల్
ByNikhil
బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | వరంగల్
ByNikhil
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/30/CQ850IvWrJ7qyYDcGCOh.jpg)
/rtv/media/media_files/2024/12/27/v18poOmK67XHleq43rQf.jpg)
/rtv/media/media_files/2024/12/20/emY2RbbR064hBu28BsfV.jpg)
/rtv/media/media_files/2024/12/27/prBasSOWUfr7QiIKN0g2.jpg)
/rtv/media/media_files/2024/12/12/yJUhYrZ1dCTZ8UpFA8vJ.webp)
/rtv/media/media_files/2024/12/27/R2edH7eov5piV4RVf2NU.jpg)
/rtv/media/media_files/2024/12/27/ZS5hUNIMlcz30Kzos9uW.jpg)
/rtv/media/media_files/2024/12/27/xvEPdcanKCHhdn9UZ49K.jpg)
/rtv/media/media_files/2024/12/27/IKjC4ax9kY5VslkuVLYV.jpg)
/rtv/media/media_files/2024/12/26/LOJTt9NhKsgVr7Zo1UT7.jpg)