author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
BIG BREAKING: కేటీఆర్ కు ఈడీ నోటీసులు
ByNikhil

ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో KTR కు ఈడీ ఎంటర్ అయ్యింది. ఈ నెల 7న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. తెలంగాణ | Short News | Latest News In Telugu రాజకీయాలు | కరీంనగర్

MEIL: మేఘాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు!
ByNikhil

మేఘా సంస్థకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒరిజినల్ ఫైల్స్ ఇవ్వాలని మేఘాతో పాటు BHEL, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్

జగన్ కు మరో బిగ్ షాక్.. మరో కీలక నేత రాజీనామా!
ByNikhil

వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 

నెయ్యిని ఆ 4 ఫుడ్స్ తో కలిపి తింటే డేంజర్.. ఆ లిస్ట్ ఇదే!
ByNikhil

నెయ్యిని తేనె, చేప, ముల్లంగి, వేడినీరుతో కలిపి అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. అలా తినడం ద్వారా జీర్ణక్రియతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

ఎన్నికలు ఎలా పెడతావో చూస్తా.. రేవంత్ కు కవిత వార్నింగ్!
ByNikhil

బీసీల రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ

తెలంగాణ భక్తులపై TTD నిర్లక్ష్యం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | కర్నూలు | వరంగల్

మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా సాయి మనోహర్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!
ByNikhil

మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీగా నియమితులైన సాయి మనోహర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని వెల్లడించారు. 1996లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన మనోహర్.. అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ ఈ కీలక స్థాయికి చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు