అగ్ర రాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూ ఇయర్ రోజు జరిగిన 3 వరుస దాడులు కలవర పెడుతున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీని సీజ్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం
ByNikhil
ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ కు చైనా పుట్టినల్లన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ HMPV అనే మరో వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్
ByNikhil
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో సీరియస్ అయిన పోలీసులు ఇప్పటికే పదిమందిపై కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్ | క్రైం
ByNikhil
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. Short News | Latest News In Telugu
ByNikhil
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని మ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
తెలంగాణ మంత్రులు వేలకోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు
ByNikhil
రైతు భరోసా స్కీమ్ విధివిధానాలపై ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ | Latest News In Telugu | Short News
ByNikhil
వచ్చే ఏడాది నుంచే తల్లికి వందనం స్కీమ్ అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T080139.699.jpg)
/rtv/media/media_files/2025/01/02/25JzgfuK4qKfXX31FrCr.jpg)
/rtv/media/media_files/2025/01/03/3W1I5gMxuQZT4UmhIOW5.jpg)
/rtv/media/media_files/2025/01/03/8Q9WL4Nsx5dNwqcooQZ1.jpg)
/rtv/media/media_files/2025/01/03/oOJOPS2x9SQtTPE9cuhN.jpg)
/rtv/media/media_files/2025/01/03/CT6gr9GBayiB03CuBZY9.jpg)
/rtv/media/media_files/2025/01/03/CfAgnQimOEHNVWBISrbz.jpg)
/rtv/media/media_files/2025/01/02/iA0qxpem1IKn8VMXGp6j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Rythu-Bandhu-1-jpg.webp)
/rtv/media/media_files/2025/01/02/1BeAzuAVZpGDpsf981BP.jpg)