ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకకు ఈ రోజు విజయవాడ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తన నియోజకవర్గంలో తనకు చెప్పకుండానే రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
పవన్ కల్యాణ్ కాస్త ఆలోచించి మాట్లాడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీకి వెళ్లనున్నారు. విజయవాడలో రేపు జరగనున్న మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత దేవినేని ఉమా మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకకు రేవంత్ హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు వివరాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
మంగళగిరిలో జనసేన పార్టీ నిర్వహించిన పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
నిన్నటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొండంతరాగం తీసి.. దిక్కుమాలిన పాట పాడినట్లు ఉందని BJLP నేత మహేశ్వరరెడ్డి సెటైర్లు వేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
ByNikhil
నిన్నటి మీటింగ్ లో కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆయన స్వరంలో భయం కనిపించిందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
కేసీఆర్ స్పీచ్ లో పస లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఏపీలో కూటమి మరో సారి సత్తా చాటింది. విశాఖ, గుంటూరు మేయర్ తో పాటు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ పదవులు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | వైజాగ్ | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/30/ZQkwBF9Xi1h9NlUNCEf9.jpg)
/rtv/media/media_files/2025/04/30/zcexJKXEVwYen0HXG4zP.jpg)
/rtv/media/media_files/2025/04/29/MKwsw3EYq8t6tl2A5Rqc.jpg)
/rtv/media/media_files/2025/04/29/PTbMM6VlKMK67oebndNl.jpg)
/rtv/media/media_files/2025/04/29/1ntsll9uAPUui2cC01GD.jpg)
/rtv/media/media_files/2025/04/29/fROLDrnUe7c0lR50Q1fz.jpg)
/rtv/media/media_files/2025/04/28/Nqxn4kWYBcDxFvMlE2jN.jpg)
/rtv/media/media_files/2025/04/28/oUjNhCJKqUdZdfbFRRIR.jpg)
/rtv/media/media_files/2025/04/28/sSJKS5oznOZy11Po9IBs.jpg)
/rtv/media/media_files/2025/04/28/XBP59sUa30m1FtTb1dKs.jpg)