ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మొత్తం ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. నాడు గనుల శాఖ మంత్రిగా పని చేసిన సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | తెలంగాణ క్రైం | అనంతపురం
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రి పొన్నంతో చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పీక్కు తింటున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీలో సీఎం కుటుంబ సభ్యులు 2 వేల ఎకరాలు కొన్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
కరీంనగర్ లో స్వల్పంగా భూమి కంపించింది. వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్ లోనూ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
చీప్ గా కాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేయండనే సందేశాన్ని బిగ్ బాస్ లాంటి షోలు ఇస్తున్నాయని CPI నారాయణ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష ఫలితాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ
ByNikhil
ఈ నెల 10 నుంచి హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల ఉంచి అందగత్తెలు తరలివస్తున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇదే తప్పు చేశారన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
మిస్ వరల్డ్-2025 పోటీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయం, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు పునః ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/11/ZDXLDJm5CzYue6YjeP0r.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/05/dSBM5KOirwiQ3uarWf9R.jpg)
/rtv/media/media_files/2025/05/05/ZEURogQbRwBz4xlFOjx4.jpg)
/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
/rtv/media/media_files/2025/05/05/565bOQyA2FdpofQli1WB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Undavalli-Arun-Kumar.jpg)
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/media_files/2025/05/02/xcJJ7i8Nfmv52NXyhNFK.jpg)