రాబర్ట్ ప్రవోస్ట్ నూతన పోప్ గా ఎన్నికయ్యారు. సంప్రదాయం ప్రకారం 133 మంది కార్డినల్ లు సీక్రెట్ గా సమావేశమై ఆయనను ఎన్నుకున్నారు. అమెరికాకు చెందిన వ్యక్తి పాప్ గా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
భారత్ పైకి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడికి దిగిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో పాక్ F16 ఫైటర్ జెట్ పైలెట్ ను మన ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మేర్ లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ByNikhil
ఆపరేషన్ సిందూర్ తో పాక్ వణికిపోతోంది. తాజాగా ఆ దేశ ఎంపీ నేషనల్ అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByNikhil
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు మాజీ సీఎం జగన్ సహాయం చేస్తున్నట్లు సిట్ అధికారులను అనుమానిస్తున్నారు. Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
ByNikhil
పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
ByNikhil
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
ఆపరేషన్ సిందూర్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | హైదరాబాద్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/08/Ptqt8r2UCB2qZVyea01G.jpg)
/rtv/media/media_files/2025/04/29/fK54xnJ0P3vZZM6eLKwS.jpg)
/rtv/media/media_files/2025/05/08/JLCtPAQKUpqVUKoKdkkQ.jpg)
/rtv/media/media_files/2024/12/12/yJUhYrZ1dCTZ8UpFA8vJ.webp)
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/2025/05/07/87UURWDGCth72P91LvWr.jpg)
/rtv/media/media_files/2025/05/07/eU3gOLxSU8c8AUANi57y.jpg)
/rtv/media/media_files/2025/05/07/SmlTNTiuOfolf2bU6nFs.jpg)
/rtv/media/media_files/2025/05/07/ngMoVlWx5WlIm8bA5dIZ.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)