కాల్పుల విరమణ ఓకే కానీ.. చేసిన విధానం సరిగా లేదని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేందర్ మెంటల్ అయిపోయిండని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
కాల్పుల విరమణ ఆగినా.. సింధు నది జలాల ఒప్పందం రద్దు అమల్లోనే ఉంటుందని భారత్ స్పష్టం చేస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
ByNikhil
కాల్పుల కారణంగా అనేక మంది చనిపోయారని.. ఆస్తి నష్టం జరిగిందని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
ByNikhil
ఇండియా-పాక్ మధ్య యుద్ధం ఆగి శాంతి నెలకొనడంలో కీలక పాత్ర పోషించానని కేఏ పాల్ చెప్పారు. అమెరికాతో పాటు పాక్, ఇండియాతో మాట్లాడి అన్ని ప్రయత్నాలు చేశానన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
ByNikhil
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డెలాయిట్, HCL, టెక్ మహీంద్ర, KPMG, EY తదితర కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | నేషనల్
ByNikhil
సరిహద్దు రాష్ట్రాల్లో ప్రస్తుతం నివసిస్తున్న,చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించడం కోసం ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. 011-23380556, 9871999044 నంబర్లను సంప్రదించాలని సూచించింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబ్ పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/11/t4R1pzGEsQvzhuspTrVc.jpg)
/rtv/media/media_files/2025/05/11/tGOvp91AhhlaXHTKPBpf.jpg)
/rtv/media/media_files/2025/05/11/KqG9T0jygZDqCtvBWM6v.jpg)
/rtv/media/media_files/2025/05/10/vGLUhqWu9NgdUHrBN0PC.jpg)
/rtv/media/media_files/2025/05/09/Z94pHj6MSD2wvoog0yYL.jpg)
/rtv/media/media_files/2025/05/10/rsj2H5Fcw65pS4MNmefr.jpg)
/rtv/media/media_files/2025/05/09/AM31aHgkC1CZ0gFjdorc.jpg)
/rtv/media/media_files/2025/05/09/A2p9aAUPJfWWHYPvj6cC.jpg)
/rtv/media/media_files/2025/05/09/2ejCars5wXYaywm2ueCG.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)