వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
హైదరాబాద్ లో నిన్న రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కొడాలి నాని హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన సభ గురించి లేఖలో ప్రస్తావించారు కవిత. బీజేపీ గురించి సభలో ఇంకా మాట్లాడితే బాగుండేదని లేఖలో పేర్కొన్నారు కవిత.
ByNikhil
జూన్ 2న పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
తెలంగాణలో 30 మంది అడిషనల్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
విజయసాయిరెడ్డి తన ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నాడని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయాడన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు చూసి తగిన సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో సీఎం చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. అమ్మవారికి లాంఛనాలతో సారె సమర్పించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావుకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14న గాంధీ భవన్ లో ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసర ల్యాండిగ్ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు పైలట్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన హెలికాప్టర్ మేళ్లచెరువు మండల కేంద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/24/umfMErosbiZLUPTE6PVy.jpg)
/rtv/media/media_files/2025/05/24/XtA1DwKI7k7BxMUWCgl8.jpg)
/rtv/media/media_files/2025/05/22/KFBCi83uuOF4C6UtWjtj.jpg)
/rtv/media/media_files/2025/05/22/XHCrTLVeglRYrnUUUJS3.jpg)
/rtv/media/media_files/2025/05/05/4c0vNHFmJzaN6UKAiooX.jpg)
/rtv/media/media_files/2025/05/22/bUvWFYuoTE6v27AWi2zf.jpg)
/rtv/media/media_files/2025/05/21/Ube2lM615Fciyub0CDxY.jpg)
/rtv/media/media_files/2025/05/21/jcm21yjhpAqwPrCrPuaV.jpg)
/rtv/media/media_files/2025/05/21/jVo7rYoqHMBn8CjffkEa.jpg)
/rtv/media/media_files/2025/05/21/tAmPKwp0TdxzN6rk8Kyc.jpg)