లేఖతో BRSలో కలకలం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత తండ్రి KCR పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
YSR Kadapa District: ఏపీలోని చంద్రబాబు(AP CM Chandrababu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ కడప
ByNikhil
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ByNikhil
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కవిత విషయంపైనే వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
కేసీఆర్ కూతురుగా కవిత పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
పార్టీలో ప్రాధాన్యం.. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు.. ఇలా KCRకు కవిత 6 కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్-2తో పాటు రీజినల్ రింగ్ రైల్వేకు సహకారం అందించాలని కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. జూన్ 2 నుంచి స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10 వ సమావేశంలో ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/25/o05lG1tAyA8lHCpHH57J.jpg)
/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-1-jpg.webp)
/rtv/media/media_files/2025/05/25/vlGvmqqUaqB59jvcxoBn.jpg)
/rtv/media/media_files/2025/05/25/JHobvktolvhxyHR0oDae.jpg)
/rtv/media/media_files/2025/05/25/EAEgdhTVgXpfxMUGdOgj.jpg)
/rtv/media/media_files/2025/05/24/eny2ovZ40hmjPQUD1j7k.jpg)
/rtv/media/media_files/2025/05/24/6WWMVWPVhMGs4ACIZ1yp.jpg)
/rtv/media/media_files/2025/05/24/fRObCf5xxVYg9EP29YRl.jpg)