కుప్పం నుంచి కడపకు రోడ్డుమార్గంలో వెళ్తున్న నారా లోకేష్ శాంతిపురంలోని TDP కార్యకర్త చెంగాచారి టీకొట్టు వద్ద ఆగారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
లేఖతో BRSలో కలకలం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత తండ్రి KCR పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | తెలంగాణ
ByNikhil
YSR Kadapa District: ఏపీలోని చంద్రబాబు(AP CM Chandrababu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ కడప
ByNikhil
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.
ByNikhil
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుకలు కుప్పంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దంపతులు, ఆయన కుమారుడు నారా లోకేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByNikhil
ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కవిత విషయంపైనే వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
కేసీఆర్ కూతురుగా కవిత పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. Short News | Latest News In Telugu | కరీంనగర్ | తెలంగాణ
ByNikhil
పార్టీలో ప్రాధాన్యం.. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు.. ఇలా KCRకు కవిత 6 కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మెదక్ | కరీంనగర్ | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
ప్రధాని నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. మెట్రో ఫేజ్-2తో పాటు రీజినల్ రింగ్ రైల్వేకు సహకారం అందించాలని కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/26/P6SUJWC9G3sxrIy7EJTa.jpg)
/rtv/media/media_files/2025/05/26/jmkw5iow2BUQUTtL3HxL.jpg)
/rtv/media/media_files/2025/05/25/o05lG1tAyA8lHCpHH57J.jpg)
/rtv/media/media_files/2025/05/14/QlPXXVp9AqeWrpovxlWW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-1-jpg.webp)
/rtv/media/media_files/2025/05/25/vlGvmqqUaqB59jvcxoBn.jpg)
/rtv/media/media_files/2025/05/25/JHobvktolvhxyHR0oDae.jpg)
/rtv/media/media_files/2025/05/25/EAEgdhTVgXpfxMUGdOgj.jpg)
/rtv/media/media_files/2025/05/24/eny2ovZ40hmjPQUD1j7k.jpg)