నేడు ప్రారంభమైన గోల్కొండ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని.. బోనం సమర్పించారు. అర్చకులు కవితను ఆశీర్వదించి, అమ్మవారి ప్రసాదం అందజేశారు. Latest News In Telugu | హైదరాబాద్ | నిజామాబాద్ | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తెలంగాణలో సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ నియమించారు. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు అంబటి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
జూన్ 25, 1975న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. అర్ధ శతాబ్ది గడిచినా ఇంకా ఆ నీలి నీడలు ఇంకా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. Short News | Latest News In Telugu
ByNikhil
పార్టీ అంతర్గత విషయాలను కొందరు మీడియా ఎదుట మాట్లాడడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని ఫైర్ అయ్యారు.
ByNikhil
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా టీడీపీ నేతలు సింగయ్య మృతిని వివాదం చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని.. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని సంస్థ చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు.
ByNikhil
కొండా మురళి వ్యవహారంపై పీసీసీ అబ్జర్వర్లను నివేదిక ఇవ్వమని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నిజామాబాద్ | తెలంగాణ
ByNikhil
మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళిపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఖమ్మం
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/26/mlc-kavitha-bonalu-2025-06-26-15-29-26.jpg)
/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
/rtv/media/media_files/2025/06/25/ys-jagan-ambati-rambabu-2025-06-25-08-38-27.jpg)
/rtv/media/media_files/2025/06/24/emergency-in-india-2025-06-24-17-21-24.jpeg)
/rtv/media/media_files/2025/06/24/telangana-cm-revanth-reddy-warning-to-ministers-2025-06-24-16-10-42.jpg)
/rtv/media/media_files/2025/06/23/chandrababu-jagan-2025-06-23-16-18-14.jpg)
/rtv/media/media_files/2025/05/19/ZG5IYNxMtzvNxOQaKdHZ.jpg)
/rtv/media/media_files/2025/06/20/pcc-chief-mahesh-kumar-goud-2025-06-20-17-09-33.jpg)
/rtv/media/media_files/2025/06/20/konda-murali-vs-warangal-congress-mlas-2025-06-20-14-47-29.jpg)
/rtv/media/media_files/2025/06/20/mlc-kavitha-vs-chandrababu-2025-06-20-13-34-39.jpg)