author image

Nikhil

By Nikhil

రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు.

By Nikhil

ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. మహబూబ్ నగర్ | Short News

By Nikhil

ఆంధ్రప్రదేశ్ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. Short News

By Nikhil

తిరుపతి | ఆంధ్రప్రదేశ్ తిరుమల లడ్డులో పొగాకు ప్యాకెట్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది.

By Nikhil

హైడ్రాకు ప్రజల నుంచి ఆమోదం లభించిందని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. తెలంగాణ | వరంగల్ | హైదరాబాద్ | Short News

By Nikhil

Latest News In Telugu | తెలంగాణ | క్రైం హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. నాగభూషణం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు.

By Nikhil

రాజకీయాలు | పశ్చిమ గోదావరి | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అంశంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.

By Nikhil

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్  అద్భుతమైన సెంచరీ సాధించి.. టెస్ట్ కెరీర్‌లో తన ఆరో సెంచరీని నమోదు చేశాడు.  

By Nikhil

రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు.

Advertisment
తాజా కథనాలు