author image

Nikhil

By Nikhil

తెలంగాణలో వరదబాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ సాయం ప్రకటించింది.సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. Short News | రాజకీయాలు | మహబూబ్ నగర్ | ఖమ్మం

By Nikhil

Short News | గుంటూరు | ఒంగోలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | Short News ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన గూటికి చేరారు.

By Nikhil

Short News | హైదరాబాద్ | తెలంగాణ | క్రైం మూసి పరివాహక ప్రాంతంలో అధికారులు చేపట్టిన సర్వే ఉద్రికత్తకు దారితీసింది. సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. Short News

By Nikhil

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఈ రోజు నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ | వరంగల్ | మెదక్ | రాజకీయాలు | Short News

By Nikhil

రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

By Nikhil

Short News | రాజకీయాలు | తెలంగాణ ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణయ్యను చేర్చుకుని బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

By Nikhil

చంద్రబాబు నాయుడు తిరుమల, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

By Nikhil

రాజకీయాలు | పశ్చిమ గోదావరి | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయాడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.

By Nikhil

రాజకీయాలు | గుంటూరు | ఆంధ్రప్రదేశ్ గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు.

Advertisment
తాజా కథనాలు