కర్మన్ఘాట్ పవన్ పూరి కాలనీలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారన్నారు. నల్గొండ | Latest News In Telugu | Short News
ByNikhil
వర్షాలతో ORR మంచిరేవుల సర్వీస్ రోడ్డులో TGPA-నార్సింగి మార్గంలో ఒక పెద్ద బండరాయి రోడ్డుపై జారి పడింది. హైదరాబాద్ | Latest News In Telugu | Short News
ByNikhil
ఏపీ ఎన్నికలకు సంబంధించి అంబటి రాంబాబు పోస్ట్ చేసిన వీడియో ఫేక్ అని రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం నిర్ధారించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన అంబటిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపింది. కడప | Latest News In Telugu | Short News
ByNikhil
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణ పరాజయం మూటగట్టుకోవడానికి ఆ పార్టీ చేసిన ఈ 5 తప్పులే ప్రధాన కారణమని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ByNikhil
పక్కా ప్లాన్ తో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ భారీ విజయం సాధించింది. ఇందుకు దోహదపడిన 5 ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.
ByNikhil
జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | Short News
ByNikhil
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది.
ByNikhil
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. కడప | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తూర్పు గోదావరి | పశ్చిమ గోదావరి | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/15/telangana-mlc-kavitha-2025-08-15-16-37-58.jpg)
/rtv/media/media_files/2025/07/23/komatireddy-raj-gopal-reddy-vs-revanth-reddy-2025-07-23-14-52-23.jpg)
/rtv/media/media_files/2025/08/14/hyderabad-orr-2025-08-14-19-21-11.jpg)
/rtv/media/media_files/2025/08/14/ap-fact-check-2025-08-14-16-39-23.jpg)
/rtv/media/media_files/2025/08/14/ys-jagan-pulivendula-2025-08-14-12-21-02.jpg)
/rtv/media/media_files/2025/08/14/ys-jagan-vs-chandrababu-2025-08-14-11-40-53.jpg)
/rtv/media/media_files/2025/08/13/hyderabad-police-rains-2025-08-13-18-51-42.jpg)
/rtv/media/media_files/2025/08/13/supreme-court-mlc-2025-08-13-16-45-26.jpg)
/rtv/media/media_files/2025/08/12/pulivendula-by-election-1-2025-08-12-19-11-55.jpg)
/rtv/media/media_files/2025/08/11/pm-modi-sana-satheesh-2025-08-11-17-55-10.jpg)