విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. వైజాగ్ | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్
ByNikhil
వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
ByNikhil
హైదరాబాద్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు పల్టీలు కొట్టింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి అవతలి వైపుకు దూసుకెళ్లింది. Latest News In Telugu | Short News
ByNikhil
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ByNikhil
ఓయూలో నూతన హాస్టల్ భవనాలు, రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన, కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | Short News
ByNikhil
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ రోజు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News
ByNikhil
మంత్రి పదవి, మంత్రి పదవి అని అడుక్కుంటూ నల్గొండ జిల్లా పరువు తీస్తున్నావంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు | Latest News In Telugu | Short News
ByNikhil
ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తే కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లి పదవి తొలగించారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేం పైశాచిక ఆనందం అని ప్రశ్నించారు. Latest News In Telugu | Short News
ByNikhil
తెలంగాణ కాంగ్రెస్ PAC సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/29/ap-cm-chandra-babu-2025-08-29-16-40-54.jpg)
/rtv/media/media_files/2025/08/27/jaggareddy-helping-2025-08-27-09-26-58.jpg)
/rtv/media/media_files/2025/08/27/perni-nani-ycp-ex-minister-may-arrest-2025-08-27-07-12-56.jpg)
/rtv/media/media_files/2025/08/26/hyderabad-accident-2025-08-26-19-01-09.jpg)
/rtv/media/media_files/2025/08/26/nidhi-agarwal-latest-pics-2025-08-26-18-34-04.jpg)
/rtv/media/media_files/2025/08/25/cm-revanth-reddy-ou-tour-2025-08-25-18-27-29.jpg)
/rtv/media/media_files/2025/08/19/election-commission-2025-08-19-21-10-51.jpg)
/rtv/media/media_files/2025/08/05/komatireddy-rajagopal-reddy-2025-08-05-15-57-49.jpg)
/rtv/media/media_files/2025/08/25/cm-revanth-2025-08-25-13-17-31.jpg)
/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)