author image

Manogna alamuru

IPL 2025: ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన మ్యాచ్..చాకచక్యంగా వ్యవహరించిన బీసీసీఐ
ByManogna alamuru

నిన్న రాత్రి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది. దీని తరువాత స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఖాళీ చేయించడంలో బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Balck Out: భారత సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్
ByManogna alamuru

పంజాబ్‌లోని చండీగఢ్, ఫిరోజ్‌పూర్, మొహాలి , గురుదాస్‌పూర్.. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్‌అవుట్ ప్రకటించబడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

BIG BREAKING: లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం.. గురి చూసి లేపేసిన భారత్!
ByManogna alamuru

ఆపరేషన్ సింధూలో  లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతం అయ్యాడా అంటే అవుననే చెబుతున్నారు. ఇండియా టుడే కథనం ప్రకారం భారత ఆర్మీ వదిలిన మిస్సైల్ హఫీజ్ తలదాచుకున్న మురిద్కే లోని మసీదును హిట్ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Operation Sindoor: 1971 తర్వాత త్రివిధ దళాలు కలిసి దాడి...ఇదే మొదటిసారి
ByManogna alamuru

ఆపరేషన్ సింధూర్..పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేసిన దాడి. ఇది 1971లో భారత, పాక్ యుద్ధాన్ని తలపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

MI VS GT: టాప్ లోకి గుజరాత్..ఉత్కంఠ పోరులో ముంబయ్ ఓటమి
ByManogna alamuru

వరుస విజయాలతో దుర్భేద్యంగా ఉన్న ముంబయ్ ఇండియన్స్ ను ఉత్కంఠ పోరులో గుజరాత్ ఓడించింది. నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లతో తేడాతో గెలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

OPERATION SINDOOR: దాడి కోసం బహవల్‌పూర్ నే భారత్ ఎందుకు ఎంచుకుందో తెలుసా?
ByManogna alamuru

బహవల్ పూర్ జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
ByManogna alamuru

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటి వరకు 30 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Operation Sindoor: 8 మంది మృతి.. 22 మందికి గాయాలు..ధ్రువీకరించిన పాక్
ByManogna alamuru

పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరు దాడులను పాక్ సైన్యం, ప్రధాని షెహబాజ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో భారత ఆర్మా దాడులకు పాల్పడిందని షెహబాజ్ చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pm Modi: వార్ రూమ్ లో ప్రధాని మోదీ..ఆపరేషన్ సింధూర్ పర్యవేక్షణ
ByManogna alamuru

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నంతసేపూ ఆయన వార్ రూమ్ నుండి చూస్తూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Operation Sindoor: పరిస్థితి దారుణంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్
ByManogna alamuru

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు