ఐపీఎల్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్, కోలకత్తా మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చితకొట్టారు. క్లాసెన్, హెడ్ రెచ్చిపోవడంతో ఎస్ఆర్హెచ్ 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దానికి కారణం అతని బరితెగింపు, అసభ్య ప్రవర్తన. రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్ప్రెస్వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పహల్గాంధాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరింత అప్రమత్తం అయింది. పాకిస్తాన్ కు సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యాపిల్ తమ ప్లాంట్లను భారత్ లో ఏర్పాటు చేసుకోవచ్చును కానీ..కంపెనీ సుంకాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు ట్రంప్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు వెళ్ళిపోయిన టీమ్ లు వరుసగా ఇప్పుడు మ్యాచ్ లు ఓడిపోతున్నాయి. మరోవైపు టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమ్ లు చివర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులపై మీక్ష చేసతున్నామని...వైరస్ సోకిన ఇంటి దగ్గరే చికిత్స తీసుకొంటున్నారని చెప్పింది. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/05/25/v0GhBwQz5kSFY7dACXoZ.jpg)
/rtv/media/media_files/2025/05/25/rWfqABbpBd0u0ZAl35KI.jpg)
/rtv/media/media_files/2025/05/25/SAhgQRzSVK0hkUyswj16.jpg)
/rtv/media/media_files/2025/05/25/xrgBfM0pEdmu8IpBOxvj.jpg)
/rtv/media/media_files/money8.jpeg)
/rtv/media/media_files/2025/05/16/xylJEPuwRVH4tva1ITQV.jpg)
/rtv/media/media_files/2025/05/25/AZ8mj0Wpy5PcUj88usGF.jpg)
/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
/rtv/media/media_files/2025/05/24/KegQ9GivhBlzsCML5Zw0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/corona-jpg.webp)