భలే ఆఫర్.. టమాటాలు కిలో రూ.70కే.. ఎక్కడంటే!!
ByE. Chinni

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ONDC ఫ్లాట్ ఫామ్, ఫిన్ టెక్ సంస్థ Paytm మధ్యతరగతి, సామాన్యుల కుటుంబాల వారికి ఒత్తిడి తగ్గించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ యాప్ ద్వారా మీరు టమోటాలను సగం ధరకే కొనొచ్చు. అంతేకాదు మీ ఇంటికి ఉచితంగా డెలివరీని కూడా పొందొచ్చు. ప్రస్తుతం టమాటాలు కిలో రూ.70కే..

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ -7కు కొత్త చిక్కులు.. హీరో నాగార్జునకు నోటీసులు
ByE. Chinni

తాజాగా ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా హోస్ట్ నాగార్జునతో పాటు ఛానెల్ కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు తీర్పుతో బిగ్ బాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం...

భారీ వర్షాలు: కరెంట్ తో జాగ్రత్త.. ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన విద్యుత్ సంస్థ
ByE. Chinni

ర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ల పక్కన నిలబడవద్దని చెప్పారు. ఎవరికైనా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లయితే వారిని కాపాడడానికి పొరపాటున ఐరన్‌ రాడ్స్ ‌ను వాడకూడదన్నారు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. ముందస్తు అవగాహనతో వర్షా కాలంలో ఎదురయ్యే విద్యుత్‌ ప్రమాదాలతో...

Red Alert: ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
ByE. Chinni

దేశవ్యాప్తంగా వర్షాలు దండిగా పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అవడంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ముంబైలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో ముంబై నగరం సహా శివారు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసిందని..

CM KCR: మోరంచపల్లికి హెలికాఫ్టర్ పంపించండి: సీఎం కేసీఆర్
ByE. Chinni

గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా గ్రామాలు నీటమునిగాయి. ముఖ్యంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి..

Sai Dharam Tej: బ్రో టైటిల్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో సాయి ధరమ్ తేజ్
ByE. Chinni

ఈ మూవీ మొత్తం కూడా మావయ్య, నేను బ్రో అనే పిలుచుకుంటాం.. అందుకే అదే పేరును టైటిల్ గా తీసుకున్నామని తెలిపాడు. ఈ చిత్రంలో కేతిక శర్మతో బ్రేకప్ సీన్ తర్వాత మద్యం తాగి మావయ్యతో..

Daggubati Purandeswari : ఆ పార్టీతో పొత్తు గ్యారెంటీ.. సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి
ByE. Chinni

భారతీయ జనతా పార్టీ, జనసేనల పొత్తు గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే

Minister Gangula Kamalakar: బీసీ విద్యార్థుల ఫీజులు ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి గంగుల
ByE. Chinni

రాష్ట్రంతోపాటు దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్ధులందరికీ ఫీజు రియింబర్స్ మెంట్ అమలు అవుతుందని వెల్లడించారు. ఈ స్కీమ్ కి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ఖరారవుతాయని..

Advertisment
తాజా కథనాలు