author image

Bhavana

By Bhavana

లెబ‌నాన్‌లో హిజ్‌బొల్లాను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల కొన్ని వందల సంఖ్యలో పేజ‌ర్ పేలుళ్లు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. వ‌య‌నాడ్‌కు చెందిన రిన్‌స‌న్ జోష్ అనే వ్య‌క్తి.. హిజ్‌బొల్లాకు పేజ‌ర్లు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు ఓ ద‌ర్యాప్తులో తెలిసింది.

By Bhavana

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు ఓ శుభవార్త. 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్‌ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. .

By Bhavana

తిరుమల లడ్డూ వివాదాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని అధికారులను ఆదేశించారు.ఆగమ, వైదిక శాస్త్రాల ప్రకారం... తిరుమలలో సంప్రోక్షణ చేపట్టాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సంప్రోక్షన లడ్డూ పోటు నుంచి ప్రారంభించాలన్నారు.

By Bhavana

పూణే మున్సిపల్‌ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్‌ ట్యాంకర్‌‌ రోడ్డు పై ఓ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కిందకి కూరుకుపోయింది. వెనుక భాగంలో గుంత ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

By Bhavana

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులే ఆమెను చంపేశారు. ఇంటి స‌మీపంలోనే మృత‌దేహాన్ని పూడ్చిపెట్టారు. ఏమీ తెలియ‌న‌ట్లు త‌మ బిడ్డ క‌నిపించ‌డం లేదని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

By Bhavana

దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్​లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. బిజినెస్ | Latest News In Telugu | Short News

By Bhavana

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని తారాపూర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం జరిగిన అగ్రిప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. నేషనల్ | క్రైం | Latest News In Telugu | Short News

By Bhavana

ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ కార్యాలయంలోని చెస్‌ ఒలింపియాడ్‌ ట్రోఫీ కనిపించడం లేదు. గతేడాది స్వదేశంలో జరిగిన చెస్‌ ఒలింపియాడ్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు. నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News

By Bhavana

తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్

Advertisment
తాజా కథనాలు