Electric shock: గణపతి మండపంలో విషాదం.. కరెంట్ షాక్తో ఇద్దరు బాలురు మృతి! ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపం వద్ద విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మహేశ్ అనే బాలుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. తెలంగాణ మేడ్చల్-మల్కాజ్ గిరి దూలపల్లిలో నవీన్ సైతం మండపం దగ్గర విద్యుదాఘాతంతో మరణించాడు. By srinivas 07 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి #electric-shock #2-boys-died #ganapathi-chaturthi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి