Electric shock: గణపతి మండపంలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు బాలురు మృతి!

ఏపీ, తెలంగాణలోని పలు గణపతి మండపం వద్ద విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మహేశ్‌ అనే బాలుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. తెలంగాణ మేడ్చల్-మల్కాజ్ గిరి దూలపల్లిలో నవీన్‌ సైతం మండపం దగ్గర విద్యుదాఘాతంతో మరణించాడు.

New Update
Electric shock: గణపతి మండపంలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు బాలురు మృతి!
Advertisment
Advertisment
తాజా కథనాలు