ఏపీకి మంచి రోజులు: మంత్రుల ప్రెస్ మీట్-LIVE చంద్రబాబు సీఎం కావడంతో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని మంత్రులు అన్నారు. ప్రమణ స్వీకారం అనంతరం ఈ రోజు సచివాలయంలో మంత్రులు తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామన్నారు. By Nikhil 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి