AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ

కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ

Kakani : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) పై జరిగిన హత్య యత్నం పై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ మంత్రి, సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) ఎన్నికల కమిషన్(Election Commission) ను కోరారు. జగన్ పై దాడిని కూటమి కుట్ర అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో నే ఈ దాడికి దిగారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తాడు తిరిగి ఏమీ తెలియనట్లు నాటకాలు ఆడుతాడని విమర్శించారు కాకాణి. ఎన్నికల కోడ్(Election Code) అమలులో ఉన్నా.. దాడి జరగడం బాధాకరమన్నారు. ఆర్టీవీ(RTV) తో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read : సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు

Advertisment
Advertisment
తాజా కథనాలు