AP: ఏపీలో బీజేపీకి షాక్.. ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై FIR నమోదైంది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ అధికారులపై రెచ్చిపోయారు సీఎం రమేష్. సీఎం రమేష్తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్లో కేసు నమోదు అయింది. By V.J Reddy 05 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Case Filed On BJP MP Candidate CM Ramesh: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై FIR నమోదు అయింది. DRI అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదు చేశారు. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తున్న సమయంలో అధికారులను బెదిరించారు సీఎం రమేష్. అధికారుల దగ్గర ఫైళ్లు లాక్కుని దౌర్జన్యం చేశారు. నా సంగతి మీకు తెలియదంటూ రెచ్చిపోయిన సీఎం రమేష్. సీఎం రమేష్తోపాటు ఆరుగురిపై చోడవరం పీఎస్లో కేసు నమోదు అయింది. #ap-bjp #ap-elections-2024 #cm-ramesh సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి