పవన్ ను కలిసిన మాగుంట, వరప్రసాద్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ సైతం ఈ రోజు మధ్యాహ్నం పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. By Nikhil 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి #janasena #pawan-kalan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి