పవన్ ను కలిసిన మాగుంట, వరప్రసాద్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఒంగోలు ఎంపీ, టీడీపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు భేటీ అయ్యారు. తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ సైతం ఈ రోజు మధ్యాహ్నం పవన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
పవన్ ను కలిసిన మాగుంట, వరప్రసాద్
Advertisment
Advertisment
తాజా కథనాలు