జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు ఏపీలో జన సేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Nikhil 06 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి