జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

ఏపీలో జన సేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

New Update
జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
Advertisment
Advertisment
తాజా కథనాలు