CM Jagan : ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షురూ

AP: ఎల్లుండి నుంచి సీఎం జగన్ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28న తాడిపత్రి, వేంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

New Update
EX CM Jagan: జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు!

Election Campaign : ఎల్లుండి నుంచి సీఎం జగన్(CM Jagan) మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో(Three Constituencies) బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28న తాడిపత్రి(Tadipatri), వేంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

Also Read : ఏపీలో ప్రభుత్వం మారబోతోంది: పవన్‌ కళ్యాణ్

Advertisment
Advertisment
తాజా కథనాలు