CM Jagan : ఎల్లుండి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం షురూ AP: ఎల్లుండి నుంచి సీఎం జగన్ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28న తాడిపత్రి, వేంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. By V.J Reddy 26 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Election Campaign : ఎల్లుండి నుంచి సీఎం జగన్(CM Jagan) మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో(Three Constituencies) బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 28న తాడిపత్రి(Tadipatri), వేంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. Also Read : ఏపీలో ప్రభుత్వం మారబోతోంది: పవన్ కళ్యాణ్ #tadipatri #cm-jagan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి