/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/dsc.jpg)
CM Chandrababu key statement on AP Mega DSC
AP DSC: టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు. అలాగే మే నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తాం. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
16 వేల 347 టీచర్ పోస్టులు..
ఈ మేరకు ఎన్నికల హామీలో భాగంగా తమ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మార్చిలోనే రిలీజ్ చేయాల్సినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆలస్యం అయిందని, ఈ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పిన అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
'మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ అకాడమిక్ మొదలయ్యే నాటికి ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. నియామకాల కేటాయింపులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందన్నారు.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
mega-dsc | cm-chandrababu | april | telugu-news | today telugu news
Vijayasaireddy: జగన్ తో నాకున్న విభేదాలు అవే.. ఎట్టకేలకు నోరు విప్పిన విజయసాయి
కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు.
కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు తనకు, జగన్ కు మధ్య అభిప్రాయ బేధాలను సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దిగిన మెట్లపై వాళ్ళు పైకి ఎక్కారన్నారు. ఇందులో చాలామంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారన్నారు. తాను చిత్తశుద్ధితో వైసీపీలో పనిచేశానని.. జగన్ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ చుట్టూ ఉన్న కొటరీ నుంచి బయట పడిన రోజే ఆయనకు భవిష్యత్ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, ప్రజలు, పార్టీ నష్టపోతుందన్నారు. కొటరీ వల్లనే జగన్ కు తాను దూరమయ్యానన్నారు.
ఇది కూడా చదవండి: Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్!
నాయకుడే మారాడు..
జగన్ మనసులో స్థానం లేదు అని వైసీపీని వీడుతున్నట్లు నేరుగా ఆయనకే చెప్పానన్నారు. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నారు. ఒకప్పుడు నాయకుడిపై భక్తి, ప్రేమ ఉందన్నారు. కానీ ఇప్పుడు దేవుడిపై మాత్రమే ఉందన్నారు. తాను పడిన అవమానాలు, కష్టాలు వైసీపీలో ఇంకెవ్వరూ పడలేదన్నారు. ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసంతో బతికానన్నారు. తనను భయపడ్డానని.. ప్రలోభాలకు లొంగాను అని.. విశ్వాసనీయత కొల్పోయానని అన్నారన్నారు. తాను మారలేదని.. నాయకుడు మాత్రమే మారాడని అన్నారు.
ఇది కూడా చదవండి: వివేకా హత్య జరిగిన రోజు అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో సంచలన విషయాలు చెప్పిన చంద్రబాబు!
తాను వైసీపీకి మళ్లీ తిరిగి వెళ్లడం ఉండదన్నారు. కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసు విచారణకు సంబంధించి ఏపీ సీఐడీ ఈ రోజు విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయంలో విజయసాయిని విచారించింది సీఐడీ. ఈ కేసులో ఏ1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారు.
DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై సీఎం కీలక ప్రకటన!
టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి
పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్ ఫోన్పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి.Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Kodali Nani : సర్జరీ చేయలేం..కొడాలి నాని పరిస్థితి విషమం..చేతులెత్తిసిన డాక్టర్లు?
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెకు సంబంధించి 3 వాల్వ్స్ Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారనున్న దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన నిర్ణయాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు.Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Ap Weather Alert: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
ఏపీలో నేడు పలు చోట్ల వర్షం పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.శ్రీకాకుళం -6, విజయనగరం -6, పార్వతీపురంమన్యం -10, తూర్పుగోదావరి కోరుకొండ 26 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | విజయవాడ | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Naga Vamsi: దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి చూద్దాం.. చిటికెలు వేస్తూ సవాల్ విసిరిన నిర్మాత నాగవంశీ!
అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాము! | Nara Lokesh Meeting In Visakhapatnam | RTV
SRH, HCA మధ్య టికెట్ల లొల్లి.. అసలు వివాదం ఇదే !
Court Ott Release: 'కోర్ట్' డ్రామాకు ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం! | Tiger Roaming In Srikakulam District | RTV