Jagan-EC : జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్
ఏపీలో వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీలో వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ రోడ్ షో జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
విజయనగరం ఎంపీగా వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. ఆర్టీవీ సర్వేలో వీరిలో గెలుపు ఎవరిదని తేలిందో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విజయనగరంలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు కొందరు ఓటు వేయకుండానే వెనుతిరిగారు. సొంత నియోజకవర్గంలో కాకుండా వేరే చోట ఓటు వేయాలని ఈసీ నుంచి ఆర్డర్ వచ్చిందని అయితే, అక్కడికి వెళ్లితే అధికారులు తమ పేర్లు లేవని చెబుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.
మంచినీటి కొరతతో నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు అల్లడి పోతున్నారన్నారు జనసేన కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గం తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు. అభివృద్ధికి మారు పేరు వైసీపీ అని కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వైసీపీలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వంలోనూ జరగలేదని వ్యాఖ్యానించారు.
వైసీపీ తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. "జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే "జగన్ కోసం సిద్ధం" టార్గెట్ అని తెలుస్తోంది.