/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Mar 09, 2025 08:20 IST
రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
-
Mar 09, 2025 08:19 IST
ఆదిలాబాద్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
-
Mar 09, 2025 08:19 IST
ఆ ఎనిమింది మంది జాడేది? కొనసా...గుతున్న రెస్క్యూ ఆఫరేషన్
శ్రీశైలం టన్నెల్ ప్రమాదం జరిగి 15 రోజులు కావస్తోన్న అందులో చిక్కుకున్న వారి జాడ ఇంతవరకు తెలియరాలేదు. ఆ 8 మంది జాడకోసం 11 రెస్క్యూ బృందాలు, సుమారు 600 మందికిపైగా సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఆఫరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫురోగతి లేదు.
Also Read : https://rtvlive.com/telangana/eight-people-missing-rescue-operation-underway-8835442
-
Mar 09, 2025 08:18 IST
మా అమ్మ కన్నీళ్లు చూసి ..వెంటనే ఆ నిర్ణయం తీసుకున్నాను!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీపం పథకం తీసుకుని రావడానికి తన తల్లి కన్నీళ్లే అని చెప్పుకొచ్చారు.
-
Mar 09, 2025 08:18 IST
విశాఖలో దారుణం.. ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి
-
Mar 09, 2025 08:17 IST
ఈరోజే ఫైనల్స్..మళ్ళీ కప్పు తెస్తారా?
లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
-
Mar 09, 2025 08:17 IST
నటి రన్యారావు కేసులో కీలక మలుపు..సీబీఐ కేసు