పవన్‌ను టార్గెట్ చేసిన మాధురి.. కడుపు ఎలా చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు!

తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ముగ్గురు భార్యలున్న పవన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఆయనది తప్పు కాకపోతే తమది తప్పుకాదన్నారు.

New Update
fdgdter

Duvvada-Maduri: తమ ప్రేమ, సహజీవనం గురించి విమర్శలు చేస్తున్న వారికి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇంట్లో భార్యలను పెట్టుకుని దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారు కూడా తమపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న లవర్స్ పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్ గురించి ఆసక్తిర విషయాలు వెల్లడించారు. 

పవన్ ముగ్గురు భార్యలు తప్పుకాదా..

ఇక ఒక బాధ్యాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ కుటుంబ సమస్యల కారణంగా న్యాయం చేయలేకపోతున్నానని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయమని స్వయంగా జగన్ ను కోరినట్లు చెప్పారు. కానీ నెమ్మదిగా అన్ని సెటిల్ అవుతాయి, దీనికే పార్టీనుంచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని జగన్ చెప్పినట్లు తెలిపారు. దీంతో ఇప్పుడు డిస్ట్రబ్ గా ఉన్నాను. ప్రజల నుంచి తిరిగి గౌరవం తెచ్చుకునే వరకు కనీసం ఏడాది పాటైనా ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించమని సెకండ్ రిక్వెస్ట్ చేశా. అందుకే వేరే వారిని నియమించారు. రెండో సంబంధం విషయంలో పవన్ కళ్యాణ్ రిలేషన్ తప్పు కాకపోతే నాది తప్పు ఎలా అవుతుంది? వ్యక్తిగత విషయాలను పార్టీకి లింక్ చేయొద్దు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇక భార్య వాణితో ఏరోజు సంతోషంగా లేనన్నారు. పెళ్లైన రెండేళ్లకే టార్చర్ చేసిందని, ఆమెతో కలిసున్నని రోజులు నరకం చూపించిందన్నారు.

 ఎవరు పర్ఫెక్ట్ గా లేరు..

ఇక ముగ్గురు భార్యలున్న పవన్ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడని మాధురి ప్రశ్నించారు. ఒకరికి డైవర్స్ ఇచ్చి.. మరో మహిళతో లివింగ్ రిలేషన్లో ఉంటూ.. ఇంకో మహిళను ప్రెగ్నెంట్ చేసిన అతడిని డిప్యూటీ సీఎంగా ఎందుకు కూర్చోబెట్టారని ఆమె అన్నారు. అయినా ఈ రోజుల్లో ఎవరు పర్ఫెక్ట్ గా ఉన్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment