TDP: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్..! అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది.టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. By Bhavana 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP: అల్లూరి జిల్లా రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో శిరీషా విజయం ప్రస్తుతం రాష్ట్రంలోనే ఎంతో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే శిరీషా గతంలో ఓ అంగన్వాడీ టీచర్ గా పని చేశారు. ఇప్పుడు టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి పై 9 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 15 ఏళ్ల తరువాత ఇక్కడ టీడీపీ జెండాను ఆమె రెపరెపలాడించారు. త్వరలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. Also read: ఊడ్చుకుపోయిన బొత్స కుటుంబం! #rampachodavaram #miryala-sireesha #anganwadi-teacher #anakapalli సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి