తెలంగాణ రాజముద్ర ఎలా ఉంటుందంటే..: ఆర్టీవీతో అద్దంకి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా తెలంగాణ కొత్త రాజముద్ర ఉంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కళాకారులకు ప్రాంతీయ భేదాలు ఉండవన్నారు. తెలంగాణ గీతానికి సంగీతం అందించే అవకాశం ఇవ్వడం అందెశ్రీ ఛాయిస్ అని స్పష్టం చేశారు. By Nikhil 29 May 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిత్రాలను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ కీలక నేత అద్దంకి దయాకర్ స్పందించారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలందరినీ సంతృప్తి పరిచేలా తెలంగాణ కొత్త రాజముద్ర ఉంటుందన్నారు. కేటీఆర్ స్పందన రాజకీయ అక్కసుతోనే కూడుకుని ఉందని ఫైర్ అయ్యారు. కళాకారులకు తెలంగాణ, ఆంధ్ర అనే తేడా ఉండదన్నారు. కీరవాణికి తెలంగాణ పాటకు సంగీతం అందించే అవకాశం ఇవ్వడం అందెశ్రీ ఛాయిస్ అని అన్నారు. అద్దంకి దయాకర్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి