ACB Raids : ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ.. ఎలా చిక్కాడంటే?

ఏసీబీ వలకు మరో అవినీత అధికారి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం రూ.లక్ష లంచం అడిగిన అశ్వరావుపేట ఏఈని ఏసీబీ వల వేసి పట్టుకుంది.

New Update
ACB Raids : ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ.. ఎలా చిక్కాడంటే?

Electrical Office : అశ్వారావుపేట ట్రాన్స్ కో(TRANSCO) ఏఈ శరత్ కుమార్(AE Sarath Kumar) రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అశ్వారావుపేట మండల పరిధిలోని మద్దికొండలో కొనకళ్ల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా స్కెచ్ శరత్ కుమార్ ను ఏసీబీ(ACB Raids) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అశ్వరాపేట సబ్ స్టేషన్ లో సోదాలు నిర్వహించారు.

Also Read : తెలంగాణలో భూముల ధరలు పెంపు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు