Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను ఏం చేశాడంటే..? ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్య వనజాక్షిని భర్త దారుణంగా హత్య చేశాడు. భార్య తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఈమెకు ఇద్దరు అమ్మాయిలు. పరారీలోని భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 26 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి #ap-crime-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి