YS Jagan: వెంటనే సభ నుంచి వెళ్లిపోయిన జగన్.. టీడీపీ తీవ్ర విమర్శలు..! మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం కూర్చోకుండా జగన్ బయటకు వెళ్లిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదంటూ ఫైర్ అవుతున్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Jagan : జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం కూర్చోకుండా జగన్ బయటకు వెళ్లిపోవడంపై టీడీపీ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంతవరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదంటూ ధూళ్లిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: అసెంబ్లీలో ఆసక్తికర అంశాలు.. జగన్ సభలోకి వచ్చి కూర్చోగానే ఎమ్మెల్యేలు ఏం చేశారంటే? ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని తమ వాళ్లంతా ఎదురుచూశారని అన్నారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించిందని ధూళ్లిపాళ్ల కామెంట్స్ చేశాడు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివాడని పేర్కొన్నారు. #ys-jagan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి