AP Elections 2024: టీడీపీ నేతకు షాక్.. ఓటుకు డబ్బులు ఇవ్వాలంటూ ఆందోళన

AP: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్.ఎమ్.డి ఫరూఖ్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఆయన ఆఫీస్ దగ్గరికి ఓటర్లు భారీ చేరుకున్నారు. ఓటుకు కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ విశ్వనగర్, సాదిక్ నగర్ ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు కూడా డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.

New Update
AP Elections 2024: టీడీపీ నేతకు షాక్.. ఓటుకు డబ్బులు ఇవ్వాలంటూ ఆందోళన

AP Elections 2024: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్.ఎమ్.డి ఫరూఖ్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఆయన ఆఫీస్ దగ్గరికి ఓటర్లు భారీ చేరుకున్నారు. ఓటుకు కొంతమందికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ విశ్వనగర్, సాదిక్ నగర్ ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు కూడా డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు