TDP : రాజమండ్రిలో ఉద్రిక్తత.. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదం.! తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. By Jyoshna Sappogula 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమండ్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మోరంపూడి ఫ్లైఓవర్ని టీడీపీ (TDP) సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (Adhi Reddy Vasu) విజిట్ చేయడానికి వచ్చారు. గత హయాంలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలా పథకంపై ఎంపీ భరత్ (MP Bharath) పేరు ఉండడంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణుల తిరుగుబాటుతో అటు పోలీసులు సైతం సైలెంట్ అయిపోయారు. Your browser does not support the video tag. Also Read : పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..! #ap-tdp #rajamundry #east-godavari-district సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి