Chandrababu: స్వదేశానికి చంద్రబాబు.. టీడీపీ నేతల ఘనస్వాగతం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన చంద్రబాబు స్వదేశానికి వచ్చారు. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. By V.J Reddy 29 May 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి TDP Chief Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. ఈరోజు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు రాకతో ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం భార్య నారా భువనేశ్వరితో కలిసి ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. Your browser does not support the video tag. #chandrababu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి