Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
సిద్ధిపేట జిల్లా గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడడంతో తల్లి సరోజ, కూతురు మమత అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/30/T6TvceqswU4RJa3u1Flp.jpg)