PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉంది... మోదీ సంచలన వ్యాఖ్యలు..!!
విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. INDIA అని పేరు పెట్టుకున్నంత మాత్రాన విపక్షాల తీరు మారుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈస్టిండియా కంపెనీలో కూడా ఇండియా పేరు ఉంది. కానీ అది ప్రజలను మోసం చేసిందన్నారు. PFI లాంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉందని..ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు మోదీ.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/india-prime-minister-modi-jyosyam-2019-2023-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/MODI.webp)