BIG BREAKING: 'తెలంగాణలో పాకిస్తానీలు'
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/07/Z3McBn46gK2uoB8JMTAW.jpg)
/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
/rtv/media/media_files/2025/05/06/17WQzJkcxmPKV4rH5qL4.jpg)
/rtv/media/media_files/2025/05/06/0w9JIN53N1q3YUnyz6Ey.jpg)
/rtv/media/media_files/2025/05/06/cqARrJkwu5PuJcoEAqU1.jpg)
/rtv/media/media_files/2025/05/05/7mYSzmQIqZha0deDQi0f.jpg)