రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న బండి సంజయ్.. మోడీతో భేటీ!
రేపు ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న బండి సంజయ్. ఉదయం 11 గంటలకు మోడీతో భేటీ. తరువాత హైదరాబాద్ చేరుకొని మధ్యాహ్నం శంషాబాద్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొననున్న బండి. జోష్ లో ఆయన అనుచరులు, కార్యకర్తలు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/PARLAMENT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bandi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MODI-3-jpg.webp)